దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 04:31 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు అని విమర్శించారు. 'సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం తేలిపోయింది. ఈ కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.