దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 04:31 PM
దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దళితుల హక్కులు, సమానత్వం కొరకు పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలు, అసమానతలపై గళమెత్తారని అన్నారు.