దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 04:33 PM
ఆదిలాబాద్ పట్టణంలో గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షాను వివిధ దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆపరేషన్ బ్లాక్ కింద నార్నూర్ ఎంపికయ్యడంతో ఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకోవడంతో అభినందించారు. జిల్లాను అభివృద్ధి చేస్తూ కేంద్రంలో పేరు దక్కడంతో హర్షంగా ఉందని పేర్కొన్నారు. రమేష్, ప్రజ్ఞ కుమార్, మల్లన్న, బాలశంకర్ తదితరులున్నారు.