దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 04:20 PM
TG: హైదరాబాద్ గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. పార్టీలో పదవులు రాకుండా సునీతారావు అడ్డుకుంటోందని ఆరోపించారు. పైసలకు పదవులు అమ్ముకుంటుందని మండిపడ్డారు. సునీతారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోషామహల్ నుంచి తరలివచ్చిన మహిళా నేతలు.. సునీతా హటావో, గోషామహల్ బచావో అంటూ నినాదాలు చేశారు.