దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:55 PM
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చునూర్ గ్రామంలో మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామ శివారులోని ఒక పొలంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.