జడ్చర్లలో గ్రామ పంచాయతీ కార్మికుల అరెస్టులు.. హక్కుల కోసం పోరాటం ఆపబోదాం
Fri, Jun 27, 2025, 04:01 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:30 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజగోపురం కలశ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని, దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.