ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 03:25 PM
ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ నెల 25న హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు, దీనికి సంబంధించిన కరపత్రాలను కోదాడలోని పలు కళాశాలల్లో ఆవిష్కరించినట్లు వెల్లడించారు. సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్, డీట్ సహకారంతో 150 సంస్థలు ఈ జాబ్ మేళాలో ఎంపికలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.