ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:08 AM
తూప్రాన్ పట్టణ హైవే బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రయివేటు స్కూల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చేగుంట మండలం, పెద్దశివునూర్కు చెందిన బండారి దుర్గయ్య (55) అక్కడికక్కడే మృతిచెందాడు. తూప్రాన్ మండలం కిష్టాపూర్ వాసి బోండ్ల స్వామి (50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.