బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:21 PM
సంగారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి 109 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, కంది మండల అధ్యక్షుడు మోతి లాల్, సదాశివపేట మండల అధ్యక్షుడు సిద్ధన్న, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.