ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 09:10 PM
హైదరాబాద్లో రైలు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి. సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టిన రైలు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన కార్ఖాన, మచ్చ బొల్లారం ప్రాంతాలకు చెందిన కొండగల కార్తీక్(19), టంగుటూరి మల్లికార్జున్(20) అనే ఇద్దరు యువకులు. గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు