ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:48 PM
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభిచిన అనంతరం మాట్లాడారు. రెండేళ్లలో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు.