గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:32 PM

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడికి చెందిన కొండమ్మ కు చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైనది. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ఆర్ధిక సహాయం మంజూరు పత్రం (LOC) ని కొండమ్మ కుమారుడు తరుణ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, నాయకులు శ్రీహరి, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.