ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 10:38 AM
వనపర్తి జిల్లా ఆత్మకూరులోని మూడు రోజుల క్రితం నుంచి బస్టాండులో వృద్ధురాలు పార్వతమ్మ (60) వనపర్తి పీర్లగుట్టకు చెందిన ఈమె తన కుమారుడు హైదరాబాద్ తీసుకువెళ్తానని చెప్పి ఇక్కడ వదిలేసి పోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆత్మకూర్ పోలీసులు సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్ మంగళవారం వృద్ధురాలి వివరాలు సేకరించి స్వస్థలానికి పంపించి మానవత్వం చాటుకున్నారు.