దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:23 PM
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ దుండిగళ్ళ లింగం (50) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
వ్యవసాయ క్షేత్రంలో బోరు పాడైనట్లు సమాచారం అందడంతో లింగం మరమ్మతు కోసం వచ్చాడు. బోరు నడవకపోవడానికి కారణం ట్రాన్స్ఫార్మర్లో సమస్యగా గుర్తించి, దాన్ని సరిచేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.