దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:08 PM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద బుధవారం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా గ్రామాలభివృద్ధి కోసం నేరుగా కేంద్రం నుండి నిధులు గ్రామాలకే జమ చేసి పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు.