ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 12:47 PM
బీబీపేట మండలంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ముదిరాజ్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల సహకారంతో బండ్ల బోనాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కులమతాలకు అతీతంగా మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఎస్సై ప్రభాకర్ పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేసి, పండుగను సజావుగా ముగించారు.