ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 11:39 AM
మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటిన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి. ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే ఉచిత విద్యుత్, విద్య.. ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజలకు అండగా ఉన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం.. పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి(వైఎస్ఆర్) 76వ జయంతి నేడు.