|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 07:27 PM
కేసీఆర్ ముందు చూపుతో 5 మెడికల్ కాలేజీలను 35 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నామని BRS నేత హరీశ్ రావు కొనియాడారు. తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారని చెప్పారు. 'HYD 4 మూలల్లో 4 టిమ్స్ హాస్పిటళ్లను, వరంగల్లో హెల్త్ సిటీ పనులను కూడా ప్రారంభించాం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి, ప్రతీ కాలేజీలో పీజీతో పాటు నర్సింగ్, ఫార్మసీ కాలేజ్ కూడా అనుసంధానం చేశాం' అని వివరించారు.