దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:26 PM
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించేవారికి ఒక శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ఇదివరకే ప్రకటించింది. ఈ సవరించిన, తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీనితో ప్రయాణికులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది.ఇటీవల హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని సవరిస్తూ ఛార్జీలను తగ్గించారు. కొత్తగా సవరించిన ధరల ప్రకారం, మెట్రోలో ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.11గానూ, గరిష్ఠ ఛార్జీ రూ.69గానూ నిర్ధారించారు.