దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:06 PM
రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రుణమాఫీ ద్వారా రైతులను రుణవిముక్తులను చేసినట్లు సీఎం వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోందని, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని ఆయన పునరుద్ఘాటించారు.