|
|
by Suryaa Desk | Tue, Aug 26, 2025, 10:45 AM
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరదా' చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి నటి అనుపమ మాట్లాడుతూ.. కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా పట్టించుకోరని.. అయితే నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని తెలిపింది. 'పరదా' లాంటి ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని హీరోయిన్ అనుపమ కోరారు.
Latest News