|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 08:37 PM
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైన్ షాపుల్లో BRS ప్రభుత్వం 15% రిజర్వేషన్ ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ మానిఫెస్టోలో 25% హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. గౌడ్లకు 25% వాటా వెంటనే ఇవ్వాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.