దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:00 PM
నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఐదవ వార్డులో పెరిక పాపయ్య ఇంటి ముందు బోరు వాటర్ గేట్ వాల్ కోసం తీసిన గుంత రోడ్డు మూలమలుపు వద్ద ప్రమాదకరంగా మారింది. ఈ గుంతను పూడ్చకపోవడంతో వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి గంధం ప్రియాంక వెంటనే స్పందించి, గుంతలో గూనలు వేసి, మూత పెట్టి, దానిని పూర్తిగా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ చర్యతో రోడ్డు భద్రతను నిర్ధారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.