దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:59 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీలైన నిఫ్టీ50, బీఎస్ఈ సెన్సెక్స్ కుప్పకూలాయి. మధ్యాహ్నం 1:46 గంటల సమయానికి నిఫ్టీ50 ఏకంగా 289 పాయింట్లు (1.16%) నష్టపోయి 24,524.75 వద్ద ట్రేడవుతుండగా, బీఎస్ఈ సెన్సెక్స్ 947 పాయింట్లు (1.16%) క్షీణించి 80,649.22 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 24,550 మార్కు దిగువకు పడిపోయింది.