దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 03:35 PM
తెలంగాణలో ఇండియన్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పెంచింది. ఇప్పటివరకు 139గా ఉన్న ఐపీఎస్ క్యాడర్ను 151కు పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పెంపులో భాగంగా వివిధ కేటగిరీల్లో పోస్టులను ఈ విధంగా విభజించారు:
సీనియర్ డ్యూటీ పోస్టులు: 83కి పెంపు
స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులు: 20
సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులు: 33
లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టులు: 13
ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులు: 2
ఈ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.