దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:57 PM
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ICRA ‘స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్-మే 2025’ నివేదిక వెల్లడించింది. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ విజయం వెనుక KCR నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల, వ్యవసాయ విధానాలు, బలమైన పారిశ్రామిక వృద్ధి ఉన్నాయిని అన్నారు. అయినప్పటికీ, CM రేవంత్ తెలంగాణను 'దివాలా' రాష్ట్రంగా చిత్రీకరిస్తూ వస్తున్నారని మండిపడ్డారు.