దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:52 PM
ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని శివాలయం పునఃనిర్మాణం కోసం క్యాదాసి మల్లేష్-మల్లేశ్వరి దంపతులు రూ. 1 లక్ష విరాళంగా అందజేశారు. బుధవారం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు వారు అందజేశారు.
శివాలయ అభివృద్ధికి తమవంతుగా సహకరించిన మల్లేష్ దంపతులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఆలయ నిర్మాణానికి ఇలా విరాళాలు అందించడం అభినందనీయం అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.