ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:02 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో ఆరోగ్య కార్డులు అందుతాయని పీఆర్ టీయూ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి అన్నారు. సాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇప్పించిన ఘనత తమ సంఘానికి దక్కుతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడూ తోడుగా అం డగా ఉంటుందన్నారు. పీఆర్టీయూ తెలంగాణ నాయకులు శివరాంగౌడ్, సాంబయ్య, అశోక్, బిజినేపల్లి, తాడూరు ఉపాధ్యాయులు శివశంక ర్, రాజు ఉన్నారు.