రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 12:03 PM
తెలంగాణ ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని' పునరుద్ధరించేందుకు రెడీ అయింది. సాగు ఖర్చులు, కూలీల కొరతతో సతమతమవుతున్న అన్నదాతలకు ఈ పథకం కింద ఆధునిక యంత్రాలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో యంత్రాలు లభించనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో ఈ నెల 9న ఈ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ఆరంభం కానుంది.