రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 11:44 AM
బుధవారం ఉదయం ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు ఇటుక లోడుతో వెళ్తున్న మినీ లారీ శివరాంపల్లి వద్ద టైరు పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన ఇటుకలను తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.