దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
![]()
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:32 PM
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న కొనియాడారు. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వీరన్న మాట్లాడుతూ, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడిగా రాజీవ్ గాంధీని అభివర్ణించారు. ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.