దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
![]()
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:03 PM
మద్యం తాగడానికి రూ.100 ఇవ్వలేదన్న కారణంతో భార్యను హత్య చేసిన భర్త పెట్టుగళ్ల ఈశ్వర్కు భువనగిరి జిల్లా జడ్జి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.37,000 జరిమానా విధించారు.
సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్కు 10 ఏళ్ల క్రితం చౌటుప్పల్కు చెందిన సంతోష (28)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రూ.100 ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఈశ్వర్ భార్యను హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిగా గుర్తించబడిన అతడికి కోర్టు ఈ తీర్పు విధించింది.