దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:42 PM
భూ భారతికి సాదా బైనామా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని..అర్హులైన పేదల అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం వెల్లడించారు. "జూన్ 2 నుంచి 20 వరకు అన్ని గ్రామాలకు..రెవెన్యూ అధికారులు వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారు. పారదర్శకంగా భూ భారతి చట్టం అమలు చేస్తాం. 1.95L మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించాం. మే నెలాఖరునాటికి 2.55 లక్షల మందిని ఫైనల్ చేస్తాం.' అని మంత్రి పేర్కొన్నారు.