దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:36 PM
మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మలేషియా జైలు నుండి స్వదేశానికి చేరుకున్నారు. మలేసియా జైలులో ఉన్న పలువురిని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చొరవతో కేటీఆర్ మలేసియా దేశ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించారు. బాధితుల కుటుంబ సభ్యులను కలిసిన కేటీఆర్.. బాధితుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.