దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:35 PM
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం మూన్యా నాయక్ తండాలో భవాని మాత మరియు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ మహారాజ్, మాజీ సర్పంచ్ రాంసింగ్, లచ్చు నాయక్, బిక్కు నాయక్, తౌర్యి నాయక్, శంకర్ నాయక్, బద్దు నాయక్, పుండ్లిక్, తుకారం, వెంకట్, తండా ప్రజలు తదితరులు ఉన్నారు.