దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:20 PM
జహీరాబాద్ లో ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంగారెడ్డి నుంచి అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాహనాల పార్కింగ్, రోడ్లవారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ వివరాలు, గ్రీనరీ, స్టేజి అలంకరణ, పరిశుభ్రత , మిషన్ భగీరథ త్రాగునీరు వంటివి ప్రజలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సంబంధించి పనిచేయాలన్నారు.