దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:37 PM
నగరంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్ల మీద వచ్చి చేరింది. మలక్పేట మెట్రో స్టేషన్ కింద భారీగా నీళ్లు నిలిచిపోయాయి. మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్, సైదాబాద్ నుంచి ఛాదర్ ఘాట్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, GHMC ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్లన్నీ తడిగా ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచించారు.