దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:39 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం . అకాల వర్షాలు కురుస్తున్నాయని తెలిసినా ధాన్యం కొనుగోలు చేయలేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద 5 రోజుల క్రితం తూకం వేసిన వడ్లను ఇక్కడే వదిలేశారని, వర్షం కురుస్తుందని ఎక్కడో పెళ్లి వేడుకలో ఉన్నా కూడా హుటాహుటిన వచ్చి ధాన్యం బస్తాలపై కవర్ కప్పుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు చిలుక స్వామి. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తన బాధను చెప్పుకుంటున్న రైతు