ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 04:05 PM
సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిశాయి. మొత్తం 19,976 మంది విద్యార్థులకు గాను 19,252 మంది (96.38%) హాజరయ్యారు. 724 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.