![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 10:52 AM
బీసీ బాలికల హాస్టల్ పైనుండి దూకి ఐదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్లో నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఐదవ తరగతి విద్యార్థిని సంధ్య. మహబూబ్నగర్కు చెందిన సంధ్యను నిన్ననే హాస్టల్లో చేర్పించిన తలిదండ్రులు. తల్లిదండ్రులు బలవంతంగా జాయిన్ చేయించడంతో.. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం