అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 08:31 PM
హీరో ధనుష్ 'ఇడ్లీ కొట్టు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ కథకు యూ సర్టిఫికేట్ లభించింది. ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ధనుష్తో నిత్యా మీనన్ జంటగా నటించడం మరో ఆకర్షణ. బుధవారం నుండి థియేటర్లలో విడుదల కానున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి
Latest News