దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:36 AM
జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో వచ్చే రోజులు గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులేకుండా కేవలం అందించాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.