బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 06:52 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కల్వకుర్తి నియోజకవర్గం తెలకపల్లిలో ఆదివారం ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో వినాయకచవితి సన్నాహక సమావేశం జరిగింది. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు https://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో కమిటీ వివరాలు, మండపం వివరాలు, ఏర్పాటు చేసే ప్రదేశం, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు కూడా సూచించారు.