![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 11:24 AM
గురుకుల విద్యాలయాలను మరింత బలోపేతం చేసి విద్యార్దులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. బుధవారం సంక్షేమ భవన్లోని గురుకుల సొసైటీ కార్యాలయంలో గురుకులాలపై కమిషన్ చైర్మన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారిని మీ పిల్లలుగా భావించి వారు విద్యలో ముందంజ వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.