బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 12:19 PM
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ బొడ్రాయి ప్రతిష్టాపన ఘనంగా జరిగిందనీ, గ్రామస్తుల సమిష్టి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువత, మహిళల సమర్పణతో ఈ పవిత్ర కార్యం విజయ వంతంగా నిర్వహించబడింది. శివాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాలయం, నవగ్రహాల ఆలయాలు, ధ్వజస్తంభంతో పాటు బొడ్రాయి ప్రతిష్టించడం తో గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.