దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:56 AM
బుధవారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి పుస్తకాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలను ఉద్యోగార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
పోటీ పరీక్షలకు ఉపయోగపడే విలువైన పుస్తకాలను బహుకరించినందుకు గ్రంథాలయ సిబ్బంది ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విద్యా సాగర్ రెడ్డి, వెంకటేష్, గడ్డం నరేశ్, సిబ్బంది నరసింహారెడ్డి, కట్టా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.