BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

Select Suryaa Now
ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

బిష్కెక్ (కిర్గిజిస్తాన్): షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కేక్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యన్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

ఈ భేటీలో భారత్-ఆర్మేనియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు రక్షణ, వ్యాపారం, రవాణా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ఇరువురు నేతలు ఫలప్రదమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా ప్రధాని మోదీ, పాషిన్యన్‌లు ఆలోచనలను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి.