telanagana
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
షాబాద్, మేజర్ న్యూస్ (ఆగస్టు 31) : షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక శాసన సభ్యులు కాలె యాదయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల గృహ కలను సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.