BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

కార్మిక హామీలు అమలు చేయాలి

Select Suryaa Now
కార్మిక హామీలు అమలు చేయాలి

బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య 
వికారాబాద్, మేజర్  న్యూస్ (ఆగస్టు 31):కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ, మున్సిపల్, విద్యుత్, ఆటో, భవన నిర్మాణ, ఆర్టీసీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని టైగర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.