BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్

Select Suryaa Now
రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్

 

సూర్య–మానకొండూర్: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను  మానకొండూర్ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పేదల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ‘మార్కెటింగ్’గా విమర్శించడం తగదన్నారు. శిబిరంలో 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 30 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్నారని రసమయిపై విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ విమర్శించే నైతికత రసమయికి లేదన్నారు.